అమలాపురం: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై మాజీ మంత్రి శంకర్రావు మండిపడ్డారు. వైఎస్ఆర్ని దళిత వ్యతిరేకి అంటే పార్టీకి దళితులందరూ దూరమౌతారని ఆయన అభిప్రాయపడ్డారు. దళితుడైన తనను మంత్రి పదవి నుంచి తొలగించింది ఈ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. సీఎం, బొత్స తీరు వల్ల విద్యావంతులు, మేథావులు, దళితులు, మైనార్టీలు పార్టీకి దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న సీఎం, బొత్స నైతిక బాధ్యత వహిస్తూ పదవుల నుంచి తప్పుకోవాలని అమలాపురంలో మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు.
Home »
» దళితుడైన తనను మంత్రి పదవి నుంచి తొలగించింది ఈ ప్రభుత్వమే
దళితుడైన తనను మంత్రి పదవి నుంచి తొలగించింది ఈ ప్రభుత్వమే
Written By news on Friday, April 13, 2012 | 4/13/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment