శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి గన్మోహన రెడ్డి రాక సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గం చల్లపేట జంక్షన్ జనసంద్రమైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన జగన్ ని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యువకులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. జంక్షన్ జగన్ నినాదాలతో హొరెత్తింది. జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. దాసన్న(ధర్మాన కృష్ణదాస్)కు ఓటేయమని జగన్ విజ్ఞప్తి చేశారు.
Home »
» జగన్ రాకతో జనసంద్రమైన చల్లపేట జంక్షన్
జగన్ రాకతో జనసంద్రమైన చల్లపేట జంక్షన్
Written By news on Tuesday, April 17, 2012 | 4/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment