హైదరాబాద్: త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చింది. తలచిందే తడవుగా ఈ నియోజకవర్గాలకు భారీగా నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు రోజు అని కూడా చూడకుండా 6 నియోజకవర్గాలకుసీఎం ఫండ్ నుంచిఏకంగా రూ. 30 కోట్లు విడుదలచేసింది. ఒంగోలుకు రూ. 6 కోట్లు, రాయదుర్గంకు రూ. 6 కోట్లు పరకాలకు రూ. 5 కోట్లు, రాయచోటికి రూ. 4.44 కోట్లు, నర్సాపురానికి రూ. 4.20 కోట్ల నిధులు కేటాయించింది.
Home »
» ఉప ఎన్నికల నియోజకవర్గాలకు నిధుల వరద
ఉప ఎన్నికల నియోజకవర్గాలకు నిధుల వరద
Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment