హైదరాబాద్ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి శనివారం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన నిన్న బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జైలు జీవితము కష్టమేనని అన్నారు. బెయిల్ ఇచ్చినందకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.
సీబీఐ తన బాధ్యత తాను నెరవేరుస్తుందని అన్నారు. జైలు అధికారులు తనను విడుదల చేసినప్పుడు నిబంధనలు అతిక్రమించలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సమయం మించిన తర్వాత తనను విడుదల చేశారనటం అవాస్తవమన్నారు.
సీబీఐ తన బాధ్యత తాను నెరవేరుస్తుందని అన్నారు. జైలు అధికారులు తనను విడుదల చేసినప్పుడు నిబంధనలు అతిక్రమించలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. సమయం మించిన తర్వాత తనను విడుదల చేశారనటం అవాస్తవమన్నారు.
0 comments:
Post a Comment