హైదరాబాద్: ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లను నియమించింది. తొలుత వైఎస్ఆర్ జిల్లా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలోని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించారు. నియోజకవర్గాలు, ఇన్ ఛార్జ్ ల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
రాజంపేట - కొత్తమూడి సురేష్బాబు, రాచమల్ల ప్రసాద్రెడ్డి, ఎం. సుబ్రహ్మణ్యరెడ్డి.
రాయచోటి - రఘురామి రెడ్డి, అవినాష్ రెడ్డి, అంజాద్ పాషా, దేశాయి తిప్పారెడ్డి.
రైల్వే కోడూరు - దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్. కొండారెడ్డి, ముక్కా రూపానంద రెడ్డి
నర్సాపురం - మోషేన్ రాజు, అల్లు సత్యనారాయణ, తోట గోపి.
మాచర్ల - కాయితి నర్సిరెడ్డి
పోలవరం - కె.రాఘవేంద్రరావు(చినబాబు)
0 comments:
Post a Comment