వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ శనివారమిక్కడ తెలిపారు.
Home »
» ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించనున్న జగన్
ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించనున్న జగన్
Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment