మెదక్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సిద్దిపేట టీఆర్ఎస్ నేతలు కూర జైపాల్రెడ్డి , ఈశ్వర్రెడ్డిలు YSR కాంగ్రెస్లో చేరారు. కూర జైపాల్రెడ్డి , ఈశ్వర్రెడ్డిలు ఎమ్మెల్యే హరీష్ రావుకు సన్నిహితులు. టీఆర్ఎస్ నేతలతోపాటు వెయ్యి మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Home »
» మెదక్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్!
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్!
Written By news on Tuesday, April 10, 2012 | 4/10/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment