రామచంద్రపురం నియోజకవర్గ రోడ్షోలో భాగంగా వైఎస్ జగన్ శుక్రవారం కె.గంగవరంలో పర్యటించారు. జగన్కు అడుగడుగునా లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఈ పర్యటనను అడ్డుకునేందుకు కొందరు మార్గమధ్యంలో రోడ్డును తవ్వేశారు. కూనిమిల్లిపాడు నుంచి దంగేరు వెళ్లే మార్గంలో దంగేరు శివారు రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేస్తుండగా.. కొందరు రాత్రికి రాత్రి మధ్యలో గొయ్యి తవ్వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు యుద్ధప్రాతిపదికన అక్కడే ఉన్న సిమెంట్, కంకర, ఇసుకతో గొయ్యి పూడ్చి జగన్ వాహనం వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.
Home »
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డు ధ్వంసం
» జగన్ పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డు ధ్వంసం
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డు ధ్వంసం
Written By ysrcongress on Saturday, April 7, 2012 | 4/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment