రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోరోజు పర్యటించనున్నారు. శనివారం ఉదయం హసన్ బాదలోని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంటి నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గంలోని కందులపాలెం, భీమక్రోసుపాలెం, వేగాయమ్మపేట, వెల్లసెంటర్, అగ్రహారం, చోడవరం, నర్సాపురపుపేట మీదుగా జగన్ ప్రచారం చేయనున్నారు. జువ్విపాడుసెంటర్ లో ముగింపు సభ జరుగుతుంది.
Home »
» రామచంద్రపురంలో జగన్ మూడో రోజు పర్యటన
రామచంద్రపురంలో జగన్ మూడో రోజు పర్యటన
Written By news on Friday, April 6, 2012 | 4/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment