పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తెల్లవరంలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఏ నాయకుడు ఇంత వరకు సాహసం చేయలేదు. కానీ వైఎస్ జగన్ మాత్రం తెల్లవరం వెళ్లి పోలవరం నిర్వాసితులను పరామర్శించారు. తర్వలో సువర్ణయుగం వస్తుందని.. ఆ యుగంలో పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తై నిర్వాసితుల ముఖంతో చిరునవ్వు చూసిన తర్వాతే ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Home »
YS Jagan By-election Campaign in Tellavaram at Polavaram
» YS Jagan By-election Campaign in Tellavaram at Polavaram
YS Jagan By-election Campaign in Tellavaram at Polavaram
Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment