వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21 నుంచి 24 వరకూ వరుసగా నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లా మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మాచెర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తరపున జగన్ ప్రచారం నిర్వహిస్తారని ఆయన వివరించారు.
Home »
» 21 నుంచి మాచెర్లలో జగన్ ప్రచారం
21 నుంచి మాచెర్లలో జగన్ ప్రచారం
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment