వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన 3వ ఛార్జిషీట్ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటి వారెంట్పై జగన్ను హాజరుపరచాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఛార్జిషీట్ లోని మిగతా ఐదుగురికి కోర్టు సమన్లు జారీచేసింది.
Home »
» 3వ ఛార్జిషీట్ అనుమతించిన నాంపల్లి కోర్టు
3వ ఛార్జిషీట్ అనుమతించిన నాంపల్లి కోర్టు
Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment