‘సాక్షి’ పై సీబీఐ తీసుకున్న చర్య పూర్తిగా అప్రజాస్వామికమని, ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సాక్షి’కి ప్రకటనలు ఎందుకు నిలుపుదల చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు, ఒంగోలుల్లో వేర్వేరుగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’కి సంబంధించి బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం వెనుక రాజకీయ దృక్పథం కన్పిస్తోందన్నారు.
Home »
» సీబీఐ చర్య అప్రజాస్వామికం: దత్తాత్రేయ
సీబీఐ చర్య అప్రజాస్వామికం: దత్తాత్రేయ
Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment