తిరుపతి చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతి చేరుకున్న వైఎస్ జగన్

తిరుపతి చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకు ముందు ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ లోగోను ఆవిష్కరించారు. 

'చీకటి నుంచి వెలుగులోకి' అన్న నినాదంతో రూపొందించిన లోగోలో 'సేవా', న్యాయం, విజయం అంటూ ఉప శీర్షిక ఇచ్చారు. తిరుపతిలో జగన్ ప్రచారం రెండు రోజులు ఉంటుంది. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని దాదాపు 15 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: