గుంటూరు : కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై వైఎస్ జగన్ ను కలిశారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో జగన్ తో ఆయన భేటీ అయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను తట్టుకోలేక కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
Home »
» జగన్ను కలిసిన వైఎస్ వివేకానందరెడ్డి
జగన్ను కలిసిన వైఎస్ వివేకానందరెడ్డి
Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment