రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: మారెప్ప - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: మారెప్ప

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: మారెప్ప

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మాజీ మంత్రి , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కనుసన్నల్లోనే జగన్‌ అరెస్ట్‌ జరిగిందని ఆయన సోమవారమిక్కడ ఆరోపించారు. మహానేత వైఎస్‌ఆర్‌ మృతి పట్ల అనుమానాలున్నాయన్నా సరైన విచారణ జరపలేదని మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: