జగన్ అరెస్టు నిరసిస్తూ అతడి కుటుంబ సభ్యులు దిల్కుషా గెస్ట్హౌస్ ఎదుట బైఠాయించారు. అంతకు ముందు వారు జగన్ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాతృమూర్తి మీడియాతో మాట్లాడారు. ఏ ఆధారాలు నిరూపించకుండా జగన్ను అరెస్టు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేసారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ఓదార్పు యాత్ర చేయడమే జగన్ చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ ఓదార్పు యాత్ర చేశారని ఆమె అన్నారు. సోనియా మాట విననందుకే అరెస్టు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
Home »
» దిల్కుషా ఎదుట జగన్ కుటుంబ సభ్యులు బైఠాయింపు
దిల్కుషా ఎదుట జగన్ కుటుంబ సభ్యులు బైఠాయింపు
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment