నేను ఎక్కడ వున్నా కార్యకర్తలు సంయమనం పాటించండి -వై యస్ జగన్ .
తన అరెస్టుపై ఆందోళన చెందుతున్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ జననేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తాను ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి ఉద్రేకానికి, ఆందోళనకు లోను కావద్దని, సంయమనం పాటించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులు తనపై జరుగుతున్న కుట్రలో భాగంగా జరుగుతున్న పరిణామాలే అని జగన్ అన్నారు.
తన అరెస్టుపై ఆందోళన చెందుతున్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ జననేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తాను ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి ఉద్రేకానికి, ఆందోళనకు లోను కావద్దని, సంయమనం పాటించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులు తనపై జరుగుతున్న కుట్రలో భాగంగా జరుగుతున్న పరిణామాలే అని జగన్ అన్నారు.
0 comments:
Post a Comment