ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని

ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

న్యూఢిల్లీ: కొత్త టెలికాం విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2012 సంవత్సరపు జాతీయ టెలికాం విధానం ప్రకారం ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఒక దేశం-ఒక లైసెన్స్ విధానం అంటూ కపిల్ సిబాల్ కొత్త భాష్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..లైసెన్స్ విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ ప్రోవైడర్ పరిధిలో ఉన్నా ప్రస్తుత మొబైల్ నంబర్ ను కొనసాగించేలా పూర్తి స్థాయిలో నంబర్ పొర్టబిలిటీని అమలు చేసే దిశగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ప్రయత్నాలు ప్రారంభించనుందని కపిల్ సిబాల్ తెలిపారు.
Share this article :

0 comments: