వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కక్ష సాధించేందుకు సిద్ధమవుతోంది. జగన్ మీడియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీబీఐ నుంచి లేఖ తెప్పించుకుంది. ఆ లేఖ ఆధారంగా సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానెల్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది.
ఈ మేరకు ఆస్తుల స్వాధీనం ఫైలుపై కిరణ్కుమార్రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఎల్లో మీడియాలో తోక పత్రిక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెర్రెత్తిపోతోంది. ఉదయం నుంచి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది.
ఈ మేరకు ఆస్తుల స్వాధీనం ఫైలుపై కిరణ్కుమార్రెడ్డి సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఎల్లో మీడియాలో తోక పత్రిక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెర్రెత్తిపోతోంది. ఉదయం నుంచి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది.
0 comments:
Post a Comment