రెంటచింతల, న్యూస్లైన్: ‘మీరు చూపుతున్న ప్రేమానురాగాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ముందుకు వచ్చి నేను ఓ విన్నపం చేస్తున్నా.. ఇవాళ మీరు వేసే ఓటు పేద ప్రజల కోసం.. రైతన్న కోసం. ఈ విషయాన్ని గుర్తించుకుని రామకృష్ణకు ఓటు వేయాలి..’ అంటై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రెంటచింతల మండలంలోని రెంటాలలో ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రసంగించారు. ప్రతి ఒక్కరు రామకృష్ణకు ఓటు వేసి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు జంగా కృష్ణమూర్తి, ఆర్కే, పార్టీ నాయకులు గట్టు శ్రీకాంత్రెడ్డి, నన్నపనేని సుధ, బీసీ విభాగ జిల్లా కన్వీనర్ దేవళ్ళ రేవతి, నవులూరి భాస్కరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇందూరి నరసింహారెడ్డి, పమ్మి సీతారామిరెడ్డి, మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, శ్యామల రవికిషోర్రెడ్డి, ఇగుటూరి శ్రీనివాస్రెడ్డి, పేరం బ్రహ్మారెడ్డి, బత్తుల నాగిరెడ్డి, కొండలు, పేరం మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి, పేరం లక్ష్మారెడ్డి, పేరం సీతారెడ్డి తదతరులు పాల్గొన్నారు.
రెంటచింతల, న్యూస్లైన్ : రెంటచింతలో ఎన్నికల ప్రచారం నిర్వహించే వచ్చిన జననేత జగన్ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. కానుకమాత చర్చిలో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మోపూరి రాయపరెడ్డి, సహాయ గురువులు గంజి బాలస్వామి రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్, పీఆర్కేలకు దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని దీవించారు. లూథరన్ చర్చిలో ఫాస్టర్ డాకూరి ప్రభుదాసు జగన్కు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు ఆశీస్సులు అందించారు. గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయంతోపాటు, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పీఆర్కేతో కలిసి జగన్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు జంగా కృష్ణమూర్తి, ఆర్కే, పార్టీ నాయకులు గట్టు శ్రీకాంత్రెడ్డి, నన్నపనేని సుధ, బీసీ విభాగ జిల్లా కన్వీనర్ దేవళ్ళ రేవతి, నవులూరి భాస్కరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఇందూరి నరసింహారెడ్డి, పమ్మి సీతారామిరెడ్డి, మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, శ్యామల రవికిషోర్రెడ్డి, ఇగుటూరి శ్రీనివాస్రెడ్డి, పేరం బ్రహ్మారెడ్డి, బత్తుల నాగిరెడ్డి, కొండలు, పేరం మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి, పేరం లక్ష్మారెడ్డి, పేరం సీతారెడ్డి తదతరులు పాల్గొన్నారు.
రెంటచింతల, న్యూస్లైన్ : రెంటచింతలో ఎన్నికల ప్రచారం నిర్వహించే వచ్చిన జననేత జగన్ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. కానుకమాత చర్చిలో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మోపూరి రాయపరెడ్డి, సహాయ గురువులు గంజి బాలస్వామి రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్, పీఆర్కేలకు దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని దీవించారు. లూథరన్ చర్చిలో ఫాస్టర్ డాకూరి ప్రభుదాసు జగన్కు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు ఆశీస్సులు అందించారు. గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయంతోపాటు, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పీఆర్కేతో కలిసి జగన్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment