రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్లో హైదరాబాద్ బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి, బొమ్మన రాజ్కుమార్ సహా 40మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రేపు సీబిఐ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్న నేపధ్యంలో నగరంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టామని సిటీ కమిషనర్ అనురాగశర్మ తెలిపారు. నగరంలో 144 సెక్షన్ అమలవుతున్న క్రమంలో వారిని హైదరాబాద్ రాకుండా అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Home »
» రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
Written By news on Friday, May 25, 2012 | 5/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment