వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకూ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం జరుగుతుంది. మే 4,5 తేదీల్లో తిరుపతి, 12, 13 తేదీల్లో ప్రత్తిపాడు, 18, 19,20 తేదీల్లో రాజంపేట, రైల్వే కోడూరు, 21, 22తేదీల్లో రాయచోటి, 23, 24 తేదీల్లో ఉదయగిరి, 25, 26 తేదీల్లో అనంతపురం, 27, 28 తేదీల్లో రాయదుర్గం, జూన్ 1, 2 తేదీల్లో ఒంగోలు, 8,9 తేదీల్లో పర్కాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఐటీ కమిటీ సభ్యులు పర్యటించి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తారని రాష్ట్ర కన్వీనర్ సి.మధుసూదన్రెడ్డి తెలిపారు.
Home »
» వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ ఉద్యోగుల ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ ఉద్యోగుల ప్రచారం
Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment