సీబీఐ విచారణ జరుగుతున్న తీరు అభ్యంతరకరమని మంత్రి డీకే అరుణతో జర్నలిస్ట్ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. జర్నలిస్టు సంఘాల నేతలు అమర్నాథ్, శ్రీనివాసరెడ్డి, అమర్లు శుక్రవారం సాయంత్రం మంత్రి డీకే అరుణను కలిశారు. మంత్రితో సమావేశమనంతరం ఆయన మాట్లాడుతూ.. పత్రికాస్వేచ్ఛపై ప్రధాన ప్రతిపక్షం ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. వ్యాపార ప్రకటనలను రద్దు చేయడం ఎమర్జెన్సీని గుర్తుకు తె స్తోందని వారు విస్మయం వ్యక్తం చేశారు.
స్వచ్ఛంద సంస్థ చర్చ కోసం జూబ్లీహాల్ను తీసుకుంటే ప్రభుత్వం రద్దు చేసిందని.. రద్దు చేయడంపై తన తప్పును ప్రభుత్వం ఒప్పుకుందని వారు వెల్లడించారు. అధికార, ప్రతిపక్షాలు కూడబలుక్కోని మాట్లాడుతున్నాయని వారు ఆరోపించారు.
స్వచ్ఛంద సంస్థ చర్చ కోసం జూబ్లీహాల్ను తీసుకుంటే ప్రభుత్వం రద్దు చేసిందని.. రద్దు చేయడంపై తన తప్పును ప్రభుత్వం ఒప్పుకుందని వారు వెల్లడించారు. అధికార, ప్రతిపక్షాలు కూడబలుక్కోని మాట్లాడుతున్నాయని వారు ఆరోపించారు.
0 comments:
Post a Comment