కోటవురట్ల : కాకినాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. ద్వారంపూడి కోటవురట్లలో విజయమ్మను కలిసి తన సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బొబ్బిలి ఎమ్మల్యే సుజయకృష్ణ రంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా విజయమ్మను కలిశారు
Home »
» విజయమ్మకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంఘీభావం
విజయమ్మకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంఘీభావం
Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment