విశాఖ : నర్సన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన విజయమ్మ విశాఖలోని ఎన్ ఏడీ జంక్షన్ లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, వాసిరెడ్డి పద్మ, కొణతాల రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం విజయమ్మ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ నర్సన్నపేటకు బయల్దేరారు.
Home »
» వైఎస్ కి ఘనంగా నివాళులు
వైఎస్ కి ఘనంగా నివాళులు
Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment