ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ను బెంగళూరు కోర్టు మంజూరు చేసింది. ఐదు లక్షలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తుపై గాలికి బెయిల్ మంజూరైంది. అయితే దేశం విడిచి వెళ్లకూడదని.. పాస్పోర్ట్ను కోర్టుకు సమర్పించాలని గాలి జనార్ధన్రెడ్డిని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీబీఐ విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఆరుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన తర్వాత.. ఏడోసారి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం గాలి జనార్ధన్రెడ్డి బెంగళూరు జైలులో ఉన్నారు.
Home »
» గాలి జనార్ధన్రెడ్డికి బెయిల్ మంజూరు
గాలి జనార్ధన్రెడ్డికి బెయిల్ మంజూరు
Written By news on Friday, May 11, 2012 | 5/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment