రేపల్లె: మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో ఆయన అనుచరులు గుంటూరు జిల్లా రేపల్లెలో దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. రేపల్లె ఎస్పై బ్రహ్మంపై దాడి చేశారు. ఈ సంఘటనలో ఎస్సైకి గాయాలయ్యాయి. మరోవైపు మోపిదేవి స్వస్థలం నిజాంపట్నంలో వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు.
Home »
» రేపల్లెలో మోపిదేవి అనుచరుల హల్ చల్
రేపల్లెలో మోపిదేవి అనుచరుల హల్ చల్
Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment