గతంలో వెలువరించిన 26 జీవోలకు సంబంధించి మోపిదేవి వెంకటరమణను మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఐదుగురు మంత్రులను ఎందుకు విచారించరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్వయానా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినా ఆయా మంత్రులను విచారించడం లేదని ఆక్షేపించారు. అప్పట్లో విడుదలైన జీవోలకు మంతులందరూ బాధ్యులేనన్నారు. మైనార్టీలకు సబ్కోటా చెల్లదని ఇచ్చిన హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు
Home »
» ‘మిగతా మంత్రులన్ని విచారించరెందుకు?’
‘మిగతా మంత్రులన్ని విచారించరెందుకు?’
Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment