వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి సోమవారం ఉదయం దిల్ కుశ అతిథిగృహానికి వెళ్లారు. ఆమె జగన్ ను కలుసుకున్నారు. కాగా జగన్ కుటుంబ సభ్యులు దీక్ష చేస్తున్న లోటస్పాండ్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీక్షా శిబరం దగ్గర టెంట్ వేస్తుండగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కార్యకర్తలెవరు అక్కడకు రాకుండా అడ్డుకున్నారు.
Home »
» వైఎస్ జగన్ ను కలిసిన భారతి
వైఎస్ జగన్ ను కలిసిన భారతి
Written By news on Monday, May 28, 2012 | 5/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment