న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ది నూస్పేపర్ ఎంప్లాయిస్ అండ్ ఏజేన్సీస్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐజేయూ, పీటీఐ, యూఎన్ఐ, ఐఎఫ్డబ్ల్యూజే ప్రతినిధులు పాల్గొన్నారు. పత్రిక, టెలివిజన్ మూసివేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని కాన్ఫెడెరేషన్ ప్రతినిధుల హెచ్చరించారు.
ఈ సమావేశంలో సాక్షిపై చేస్తున్న దాడులను ఏక్రగీవంగా ఖండించారు. ఏకపక్షంగా సాక్షిపై దాడుల చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సాక్షి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని సూచించారు.
పత్రిక అభిప్రాయాలు ఏమైనప్పటికి.. అణిచివేత చర్యలు సమర్ధనీయం కాదని కేంద్ర కార్మికశాఖ, సంబంధిత అధికారులకు లేఖలను అందిస్తామని కాన్ఫెడరేషన్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రభు అన్నారు.
ఈ సమావేశంలో సాక్షిపై చేస్తున్న దాడులను ఏక్రగీవంగా ఖండించారు. ఏకపక్షంగా సాక్షిపై దాడుల చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సాక్షి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని సూచించారు.
పత్రిక అభిప్రాయాలు ఏమైనప్పటికి.. అణిచివేత చర్యలు సమర్ధనీయం కాదని కేంద్ర కార్మికశాఖ, సంబంధిత అధికారులకు లేఖలను అందిస్తామని కాన్ఫెడరేషన్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రభు అన్నారు.
0 comments:
Post a Comment