ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రచారానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. గృహనిర్బంధంలో ఉంచిన పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. విజయమ్మ లేఖని మాజీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కొండా సురేఖలు కలిసి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు అందజేస్తారు.
Home »
» ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ
ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ
Written By news on Monday, May 28, 2012 | 5/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment