ముందస్తు బెయిల్ కోసం వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ మధ్యాహ్నం వాదనలు జరిగే అవకాశముంది.
Home »
» ముందస్తు బెయిల్ కోసం జగన్ పిటిషన్
ముందస్తు బెయిల్ కోసం జగన్ పిటిషన్
Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment