సాక్షి సంస్థలపై సీబీఐ దాడులను నిరసిస్తూ గుంటూరులో జర్నలిస్టులు శనివారం అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. విజ్ఞాన మందిరం సెంటర్ నుంచి కార్పొరేషన్ మీదుగా గాంధీపార్క్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి గొంతు నొక్కాలని చూడటం ప్రభుత్వానికి తగదని జర్నలిస్టు సంఘాల నేతలు హెచ్చరించారు.
Home »
» గుంటూరులో జర్నలిస్టుల అర్థనగ్న ప్రదర్శన
గుంటూరులో జర్నలిస్టుల అర్థనగ్న ప్రదర్శన
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment