హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ఓవరాక్షన్ కు దిగారు. జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
ఇద్దరు జాయింట్ సీపీల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, టాస్క్ ఫోర్స్ బలగాల మోహరించగా, మరో నలుగురు డీసీపీల పర్యవేక్షణలో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. రాజ్ భవన్ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ముళ్ల కంచెలతో పాటు సందులు, పక్కరోడ్లను మూసివేశారు.
అలాగే వైఎస్ జగన్ పిలుపుతో ఎక్కడా ఆందోళనలు జరగకపోయినా, అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ కేసులతో పాటు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ బయల్దేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు జాయింట్ సీపీల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, టాస్క్ ఫోర్స్ బలగాల మోహరించగా, మరో నలుగురు డీసీపీల పర్యవేక్షణలో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. రాజ్ భవన్ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ముళ్ల కంచెలతో పాటు సందులు, పక్కరోడ్లను మూసివేశారు.
అలాగే వైఎస్ జగన్ పిలుపుతో ఎక్కడా ఆందోళనలు జరగకపోయినా, అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను బైండోవర్ కేసులతో పాటు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ బయల్దేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
0 comments:
Post a Comment