సాక్షి మీడియాపై రాజకీయ కక్షకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి జలాభిషేకం చేసి అనంతరం మానవహారంగా ఏర్పడనున్నారు. 'పాలకులు కక్ష, పాఠకులే రక్ష' అంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మారోవైపు విశాఖపట్నం డాబాగార్డెన్స్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు.
Home »
» ట్యాంక్ బండ్ పై జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు నిరసన
ట్యాంక్ బండ్ పై జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు నిరసన
Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment