ఆంధ్రజ్యోతికి అసలు యజమాని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూని లక్ష్మీపార్వతి అన్నారు. ఆనాడు సైకిల్ పై తిరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి రాధాకృష్ణకు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. రాధాకృష్ణ చంద్రబాబు బినామీ అని ఆమె తెలిపారు. మాజీ మంత్రి శంకర రావు ద్వారా జగన్ పై పిటిషన్ వేయించింది చంద్రబాబేనన్నారు. దేశంలో సిబిఐ వద్ద వేల ఫిర్యాదులు ఉన్నా పట్టించుకోకుండా జగన్ ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతోందని ఆమె అన్నారు.
Home »
» ఆంధ్రజ్యోతి ఓనర్ చంద్రబాబే:లక్ష్మీపార్వతి
ఆంధ్రజ్యోతి ఓనర్ చంద్రబాబే:లక్ష్మీపార్వతి
Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment