వరుసగా మూడో రోజూ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన కుటుంబీకులు ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో దిల్ కుష్ అతిథి గృహానికి బయల్దేరారు. వారిలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
Home »
» 'దిల్ కుష్'కు జగన్ కుటుంబీకులు
'దిల్ కుష్'కు జగన్ కుటుంబీకులు
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment