మడపాం చేరుకున్న వైఎస్ విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మడపాం చేరుకున్న వైఎస్ విజయమ్మ

మడపాం చేరుకున్న వైఎస్ విజయమ్మ

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

నర్సన్నపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మడపాం చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానాలు చేరుకున్నారు. జగన్ ప్లకార్డులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో మడపాం రోడ్డు కోలాహలంగా మారింది. మడపాం నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Share this article :

0 comments: