హైదరాబాద్: సీబీఐ కౌన్సిల్ అశోక్బాన్, హరేన్ పి.రావల్, జేడీ లక్ష్మీనారాయణలను సీబీఐ మాజీ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నేత విజయరామారావు బుధవారమిక్కడ ఓ హోటల్లో కలిసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కలయిక వెనుక మతలబు ఏంటోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Home »
» సీబీఐ జేడీని కలిసిన విజయరామారావు?
సీబీఐ జేడీని కలిసిన విజయరామారావు?
Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment