'కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలి'

'కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలి'

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టయ్యే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, వాసిరెడ్డి పద్మ, జనక్ ప్రసాద్‌లు తెలిపారు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా శాంతియుతంగా నిరసనలు చేయాలి తప్ప ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీ కార్యకర్తలు, ప్రజలు సంమయనం పాటించాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు. మంత్రి మోపిదేవిని అరెస్టు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఒక పెద్ద డ్రామాకు తెర లేచిందని సృష్టమయిందన్నారు.
Share this article :

0 comments: