సాక్షి పత్రిక, టివిపై మరోసారి కక్ష సాధింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి పత్రిక, టివిపై మరోసారి కక్ష సాధింపు

సాక్షి పత్రిక, టివిపై మరోసారి కక్ష సాధింపు

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

'సాక్షి' గొంతు నొక్కేందుకు సర్కార్ బరితెగించింది. సాక్షికి ఎలాగైనా అణిచివేయాలనే ఉద్దేశ్యంతో మరో కుట్రకు పాల్పడింది. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ కు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గత రాత్రి 2097జీవోను విడుదల చేసింది. కాగా సమాచార శాఖ నుంచి 46 పైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
Share this article :

0 comments: