ఇద్దరు జగన్ అభిమానుల మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇద్దరు జగన్ అభిమానుల మృతి

ఇద్దరు జగన్ అభిమానుల మృతి

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ పై కొన్ని పత్రికలలో వచ్చిన తప్పుడు కథనాలతో కలత చెంది పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు అభిమానులు మృతి చెందారు. గుడిపాడు గ్రామంలో గరికముక్కల రంగారావు, అప్పనవీడులో పరిమి ఏసోబు మృతి చెందారు. మృతుల కుటుంబాలను కొయ్యె మోషెన్ రాజు, ఊదరగొండి చంద్రమౌళి పరామర్శించారు.
Share this article :

0 comments: