మాచర్ల(గుంటూరు), న్యూస్లైన్: మాచర్ల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కలిశారు. పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కారంపూడి మండలం నరమాలపాడులో ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్రెడ్డిని వివేకానందరెడ్డి, ఎన్ఆర్ఐ ఆరికట్ల శ్రీనివాస్రెడ్డిలు కలిశారు. ప్రచార రథం ఎక్కిన వివేకానందరెడ్డికి ఈ సందర్భంగా మాచర్ల అభ్యర్థి పీఆర్కే, పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్కే, నన్నపనేని సుధ తదితరులు నమస్కరించారు.
Home »
» జగన్తో వైఎస్ వివేకానందరెడ్డి భేటీ
జగన్తో వైఎస్ వివేకానందరెడ్డి భేటీ
Written By news on Friday, May 25, 2012 | 5/25/2012
మాచర్ల(గుంటూరు), న్యూస్లైన్: మాచర్ల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కలిశారు. పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కారంపూడి మండలం నరమాలపాడులో ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్రెడ్డిని వివేకానందరెడ్డి, ఎన్ఆర్ఐ ఆరికట్ల శ్రీనివాస్రెడ్డిలు కలిశారు. ప్రచార రథం ఎక్కిన వివేకానందరెడ్డికి ఈ సందర్భంగా మాచర్ల అభ్యర్థి పీఆర్కే, పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్కే, నన్నపనేని సుధ తదితరులు నమస్కరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment