న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెట్రో బాంబు విసిరింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలను భారీగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరల పెంపు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. పెట్రోల్ ధర లీటరుకు 7.50 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 10 రూపాయలు పెరిగే అవకాశముంది.
Home »
» భారీగా పెట్రోల్ ధరల పెంపు
భారీగా పెట్రోల్ ధరల పెంపు
Written By news on Wednesday, May 23, 2012 | 5/23/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment