వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే పల్లెసీమలు సస్యశ్యామలం అవుతాయని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, లక్కిరెడ్డిపల్లె మండలం సీపీ ఇన్చార్జి వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. మండలంలోని పందిళ్లపల్లెలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాంత్రెడ్డిని గెలిపించాలని కోరారు. తాగునీటి సమస్యను త్వరలో తీరుస్తామన్నారు. మహానేత వైఎస్ హయాంలో నాటి ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి నేతృత్వంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు.
రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు రోళ్ల మడుగు నుంచి తాగు నీరు అందించేందుకు శ్రీకాంత్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. అన్నమయ్య బ్యాక్వాటర్, హంద్రీ నీవా ప్రాజెక్టుల నుంచి రాయచోటి నియోజక వర్గానికి సాగు నీరు అందించేందుకు శ్రీకాంత్రెడ్డి ఎంతో కృషిచేశాడన్నారు. కొన్ని దృష్ట శక్తుల వల్ల పనులు ఆగిపోయాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు గడికోట మోహన్రెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ మద్దిరేవుల సుదర్శన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్టారెడ్డి,ప్రసాద్రెడ్డి, రాజేంద్రారెడ్డి,ముప్పాల నరసింహరాజు, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నా
రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు రోళ్ల మడుగు నుంచి తాగు నీరు అందించేందుకు శ్రీకాంత్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. అన్నమయ్య బ్యాక్వాటర్, హంద్రీ నీవా ప్రాజెక్టుల నుంచి రాయచోటి నియోజక వర్గానికి సాగు నీరు అందించేందుకు శ్రీకాంత్రెడ్డి ఎంతో కృషిచేశాడన్నారు. కొన్ని దృష్ట శక్తుల వల్ల పనులు ఆగిపోయాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు గడికోట మోహన్రెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ మద్దిరేవుల సుదర్శన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్టారెడ్డి,ప్రసాద్రెడ్డి, రాజేంద్రారెడ్డి,ముప్పాల నరసింహరాజు, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నా
0 comments:
Post a Comment