వెల్లాల రామ్మోహన్ రెడ్డి భార్య జ్యోతి, కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు.తాను అండగా ఉంటానని రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ రామ్మోహన్ భార్య స్పృహ తప్పి పడిపోయారు.
Home »
» వెల్లాల కుటుంబసభ్యులకు జగన్ భరోసా
వెల్లాల కుటుంబసభ్యులకు జగన్ భరోసా
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment