తిరుపతి: 'సాక్షి' మీడియాకు వ్యతిరేకంగా నల్ల జీవో జారీ చేసిన సీఎం కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. 'సాక్షి' మీడియాకు ప్రకటనలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రిపూట విడుదల చేసిన చీకటి జీవోను హైకోర్టు కొట్టివేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు
0 comments:
Post a Comment