'సాక్షి' మీడియాకు ప్రకటనలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నల్ల జీవోను హైకోర్టు కొట్టివేయడంపై ఐజేయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యవాదుల విజయమని అన్నారు. జీవో జారీతో ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి బయటపడిందని అన్నారు. అర్ధరాత్రి జీవో విడుదల చేయడం ద్వారా సీబీఐ చర్యను ప్రభుత్వం సమర్ధించినట్లయిందని ఆయన గుర్తు చేశారు.
Home »
» ప్రజాస్వామ్యవాదుల విజయం: అమర్
ప్రజాస్వామ్యవాదుల విజయం: అమర్
Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment