క్విడ్ కో ప్రో కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి రిమాండ్ను న్యాయస్థానం ఈనెల 25 వరకు పొడిగించింది. ఈరోజు ఉదయం చంచల్గూడ జైలు నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు నాంపల్లిలోని ప్రత్యక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇదే కేసులో రెండు, మూడు ఛార్జ్షీట్లపై కోర్టు విచారించింది. అనంతరం ఈనెల 25వ తేదీ వరకు జగన్ కు రిమాండ్ పొడిగించింది. అలాగే నిందితులంతా 25 వేల రూపాయల చొప్పున వ్యక్తిగత పూచికత్తుగా సమర్పించాలని ఆదేశించింది.
Home »
» జగన్ కు 25 వరకూ రిమాండ్ పొడిగింపు
జగన్ కు 25 వరకూ రిమాండ్ పొడిగింపు
Written By news on Monday, June 11, 2012 | 6/11/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment